Homeహైదరాబాద్latest Newsఆ నేతలు కచ్చితంగా జైలుకు వెళ్లాల్సిందే.. బుద్దా వెంకన్న మాస్ వార్నింగ్

ఆ నేతలు కచ్చితంగా జైలుకు వెళ్లాల్సిందే.. బుద్దా వెంకన్న మాస్ వార్నింగ్

ఆల్ ఇండియా పిరికిపందుల సంఘానికి వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీలు అధ్యక్ష, కార్యదర్శులు అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. వైసీపీ పార్టీ పాలనలో అడ్డగోలుగా వాగిన కొడాలి నాని, వంశీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా తెలియడం లేదు అని బుద్దా వెంకన్న అన్నారు. వీరు కచ్చితంగా జైలుకు వెళ్లాల్సిందే.. శిక్ష అనుభవించాల్సిందే అని బుద్దా వెంకన్న మాస్ వార్నింగ్ ఇచ్చారు.

Recent

- Advertisment -spot_img