Homeహైదరాబాద్latest Newsగత పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని నేటి ప్రభుత్వం కొనసాగించాలి.. కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

గత పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని నేటి ప్రభుత్వం కొనసాగించాలి.. కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రైతుల జీవితాల్లో వెలుగులు కొనసాగాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో దండుగన్న తెలంగాణ వ్యవసాయం, బీఆర్ఎస్ హయాంలో పండుగలా మారిందని ఈ సందర్భంగా కేసీఆర్ పునరుద్ఘాటించారు. తమ పదేళ్ల పాలనలో వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి దాదాపు రూ. 4.5 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. రాజకీయాలకు అతీతంగా, రాజీపడకుండా గత పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని నేటి ప్రభుత్వం కొనసాగించాలని సూచించారు.

ALSO READ : Revanth reddy : సీఎం రేవంత్ రెడ్డి పూటకో మాట.. నాడు ఏపీతో కలిసి.. నేడు ప్రపంచంతోనే..!!

Recent

- Advertisment -spot_img