HomeసినిమాTollywood News : Don't go viral Tollywood News : తప్పుడు సమాచారాన్ని...

Tollywood News : Don’t go viral Tollywood News : తప్పుడు సమాచారాన్ని వైరల్​ చేయొద్దు

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో దిల్ రాజు ఒకరు. అయితే, దిల్ రాజు కొత్త ఓటీటీ ప్లాట్​ఫామ్​ను స్టార్ట్ చేయనున్నట్లు రూమర్స్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. దీనిపై తాజాగా దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ అయిన శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్​ అకౌంట్​ నుంచి క్లారిటీ వచ్చింది. ‘మా నిర్మాత దిల్ రాజు ఓటీటీ ప్లాట్ ఫామ్​ను ప్రారంభిస్తున్నట్లు వచ్చిన రూమర్స్ కొట్టిపారేస్తున్నాం’ అని స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం మానుకోవాలంటూ ప్రతి ఒక్కరినీ కోరారు. ట్విట్టర్​లో ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్​గా మారింది. దిల్ రాజు ప్రస్తుతం రామ్​చరణ్​తో గేమ్ చేంజర్ మూవీ భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img