Homeహైదరాబాద్latest Newsకావడి యాత్రలో విషాదం.. ఐదుగురు మృతి

కావడి యాత్రలో విషాదం.. ఐదుగురు మృతి

కావడి యాత్రలో విషాదం చోటు చేసుకుంది. కావడి యాత్రికుల వాహనానికి షాక్ తగిలింది. ఝార్ఖండ్‌లోని లతేహార్‌ జిల్లాలో జరిగిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. యాత్రికుల వాహనంపై హైటెన్షన్‌ విద్యుత్ వైరు తెగిపడతంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Recent

- Advertisment -spot_img