Homeజిల్లా వార్తలువిషాద ఘటన.. ప్రమాదవశాత్తు కింద పడి పారిశుధ్య కార్మికుడు మృతి

విషాద ఘటన.. ప్రమాదవశాత్తు కింద పడి పారిశుధ్య కార్మికుడు మృతి

ఇదేనిజం, ముస్తాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికుడు మీస లక్మిపతి (60) పారిశుధ్య పనులు చేస్తున్న క్రమంలో వెనుకకుపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య అన్నవ్వ, వారికి ఇద్దరు కూతుళ్లు రేణుక, భాగ్య ఉన్నారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తోటి కార్మికులు కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img