Homeహైదరాబాద్latest Newsరేవంత్ పాలనలో మళ్లీ సంక్షోభంలోకి చేనేత రంగం.. కేటీఆర్‌ సంచలన ట్వీట్..!

రేవంత్ పాలనలో మళ్లీ సంక్షోభంలోకి చేనేత రంగం.. కేటీఆర్‌ సంచలన ట్వీట్..!

సీఎం రేవంత్ రెడ్డి పాలనలో చేనేత రంగం మళ్లీ సంక్షోభంలో కూరుకుపోయిందని మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. సంక్షోభం నుంచి చేనేత రంగాన్ని గట్టెక్కించాలని, BRS పాలనలో అమలైన పథకాలు కొనసాగించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో నేతన్నలకు 50% సబ్సిడీతో ‘చేనేత మిత్ర’ స్కీమ్, రూ.5లక్షల బీమా, రుణమాఫీ వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు ట్వీట్ చేశారు. చేనేత కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.

Recent

- Advertisment -spot_img