Homeహైదరాబాద్latest Newsమళ్ళీ బాంబు పేల్చిన వేణు స్వామి.. ఇంకా బుద్ధి రాలేదా.. చైతూ, శోభితలపై షాకింగ్ కామెంట్స్..!

మళ్ళీ బాంబు పేల్చిన వేణు స్వామి.. ఇంకా బుద్ధి రాలేదా.. చైతూ, శోభితలపై షాకింగ్ కామెంట్స్..!

నాగచైతన్య, శోభితా నిశ్చితార్థం అనంతరం వారి జాతకంపై ఫేమస్ ఆస్ట్రాలజర్ వేణుస్వామి బాంబు పేల్చారు. నాడు సమంత, చైతన్య వివాహం సమయంలో ”చై సామ్ విడాకులు తీసుకుంటారు” అని వేణు స్వామి చెప్పారు. ఆయన చెప్పినట్లే అది జరిగింది. తాజాగా చైతూ, శోభితా వ్యక్తిగత జాతకాలు కలవలేదన్నారు. 2027 వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత మనస్పర్ధలు, ఓ స్త్రీ వాళ్ల జీవితంలోకి వచ్చాక విడిపోతారని అన్నారు. ‘నా జాతకం ఫెయిల్ అవ్వాలి’ వాళ్ళు కలిసి ఉండాలని కోరుకుంటున్న అని తెలిపారు. కానీ ఆడియన్స్ మాత్రం వేణు స్వామిపై ఫైర్ అవుతున్నారు. వేణు స్వామికి ఇంకా బుద్ది రాలేదు.. వేణు స్వామి ఇక మారాడా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img