భారత్లో 5జీ సేవలు విస్తరిస్తున్న నేపథ్యంలో స్మార్ట్ఫోన్ కంపెనీలు 5జీ ఫోన్లను విడుదల చేస్తున్నాయి. తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం VIVO బడ్జెట్లో VIVO Y36I పేరుతో కొత్త 5జీ ఫోన్ను లాంచ్ చేసింది.
ప్రస్తుతం చైనా మార్కెట్లో లాంచ్ అయిన ఈ ఫోన్ను త్వరలోనే భారత్ మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్ బేస్ వేరియంట్ ధర ఇండియన్ కరెన్సీలో రూ. 14,000గా ఉండొచ్చని అంచనా. 4GB RAM, 128GB స్టోరేజ్ను అందిస్తున్నారు.