Homeహైదరాబాద్latest Newsతెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండగ

తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండగ

ఓటేసేందుకు ప్రజలు సొంతూళ్లకు వెళుతున్నారు. బస్సులు, రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. టోల్‌గేట్ల దగ్గర వాహనాలు బారులు తీరుతున్నాయి. గంటలకొద్దీ పడిగాపులు కాయల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరుగు ప్రయాణానికి రిజర్వేషన్లు ఫుల్ అయ్యాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ – విశాఖ మధ్య రేపు, ఎల్లుండి (May 12, 13) రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img