Homeహైదరాబాద్latest Newsవామ్మో.. ఉద్యోగులకు జీతాలు పెంచారని జైలు శిక్ష.. అసలు ఎందుకు అలా చేసారంటే..?

వామ్మో.. ఉద్యోగులకు జీతాలు పెంచారని జైలు శిక్ష.. అసలు ఎందుకు అలా చేసారంటే..?

ఉద్యోగులకు వేతనాలు పెంచారనే కారణంతో దుకాణ యజమానులను మయన్మార్‌లోని సైనిక ప్రభుత్వం జైలుకు పంపించింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న వేళ ఇలా జీతాలు పెంచడం సమాజంతో అశాంతి నెలకొంటుందని సైన్యం భావిస్తోందట. వారి వ్యాపారాలను సైతం మూసివేయించి పలువురికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా 2021లో అక్కడి ఆంగ్‌సాన్ సూకీ ప్రభుత్వాన్ని సైన్యం కూలదోసింది. అప్పటి నుంచి దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

Recent

- Advertisment -spot_img