Homeహైదరాబాద్latest Newsబిర్యానీ తిని మహిళ మృతి

బిర్యానీ తిని మహిళ మృతి

బిర్యానీ ఓ మహిళ ప్రాణాలను బలితీసుకున్న ఘటన కేరళలోని త్రిసూర్ జిల్లాలోని పెరింజనం ప్రాంతంలో జరిగింది. అక్కడున్న ఓ రెస్టారెంట్‌లో బిర్యానీ తిన్న 178 మందికి ఫుడ్ పాయిజన్ అయింది. వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ నుజైబా (56) మృతి చెందింది. అధికారులు రెస్టారెంట్‌లో తనిఖీలు నిర్వహించారు. నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేరళ ప్రభుత్వం 2023 జనవరిలో రెస్టారెంట్లలో గుడ్లతో తయారు చేసిన మయోనైజ్‌ను నిషేధించింది.

Recent

- Advertisment -spot_img