Homeజిల్లా వార్తలురాయికల్ లో మహిళ మిస్సింగ్.. కేసు నమోదు

రాయికల్ లో మహిళ మిస్సింగ్.. కేసు నమోదు

ఇదేనిజం, రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణమునకు చెందిన ముక్కెర జ్యోతి (27) అను మహిళ గురువారం మధ్యాహ్నం ఇంట్లో నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. అప్పటి నుండి ఇంటికి తిరిగి రాలేదని ఆమె భర్త ముక్కెర రమేష్ వాపోయాడు. ఈ నేపథ్యంలో రమేష్ రాయికల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్.ఐ అశోక్ తెలిపారు.

Recent

- Advertisment -spot_img