Homeక్రైంబైక్, కారు ఢీ, మహిళ మృతి..

బైక్, కారు ఢీ, మహిళ మృతి..

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సిరిగిరిపురం గేట్ సమీపంలో భార్యాభర్తలు ప్రయాణిస్తున్న బైక్ ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న మహిళ లారీ చక్రాల కింద పడడంతో తల భాగం నుజ్జునుజ్జవ్వడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదంపై మహేశ్వరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మృతురాలు కూర్మల్ గూడా శోభ(35)గా గుర్తించారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img