Homeహైదరాబాద్latest Newsనాపై చేసిన ఒక్క ఆరోపణను కూడా వైసీపీ నిరూపించలేకపోయింది.. మంత్రి నారా లోకేశ్

నాపై చేసిన ఒక్క ఆరోపణను కూడా వైసీపీ నిరూపించలేకపోయింది.. మంత్రి నారా లోకేశ్

ప్రజాకోర్టులో ఎన్డీయే ప్రభుత్వం గెలిచిందని, పరువునష్టం కేసులో కూడా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడ్తూ…2014 నుంచి 2019 వరకు ఎలాంటి విషపు రాతలు రాశారో.. బ్లూ మీడియా విషపు రాతలు రాస్తోందని మండిపడ్డారు. తనపై చేసిన ఒక్క ఆరోపణను కూడా వైకాపా నిరూపించలేకపోయిందని అన్నారు. ‘ప్రజలు మా కుటుంబాన్ని ఆరుసార్లు ఆశీర్వదించారు.. ప్రజలు ఇచ్చిన అవకాశాలను వినియోగించుకుని వారికి సేవ చేశాం.. బ్లూ మీడియాలో ఎలాంటి మార్పు రాలేదు.. ఇప్పటికీ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు.. ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామని లోకేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img