Homeహైదరాబాద్latest Newsమళ్ళీ తెరపైకి వైసీపీ ఎమ్మెల్సీ వ్యవహారం.. దువ్వాడ నాకు రూ. 2 కోట్లు ఇవ్వాలంటూ మాధురి...

మళ్ళీ తెరపైకి వైసీపీ ఎమ్మెల్సీ వ్యవహారం.. దువ్వాడ నాకు రూ. 2 కోట్లు ఇవ్వాలంటూ మాధురి సంచలన వ్యాఖ్యలు..!

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ స్నేహితురాలు దివ్వల మాధురి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దువ్వాడ శ్రీను ఉంటున్న ఇంటి నిర్మాణానికి రూ. 2 కోట్లు ఇచ్చానని..కాబట్టి ఆ ఇంట్లో తనకు హక్కు ఉంటుందని వివరించింది. ఆ డబ్బులు ఇచ్చి వాణి ఇంటిని స్వాధీనం చేసుకోవచ్చని తెలిపింది. లేని పక్షంలో తాను దువ్వాడ ఇంటి ముందు ధర్నాకు దిగుతానని స్పష్టం చేసింది.

Recent

- Advertisment -spot_img