ప్రభుత్వం బాధ్యతలు చేపట్టకముందే అల్లరిమూకలు దాడులు, విధ్వంసాలకు పాల్పడుతున్నాయని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ‘ టీడీపీ ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయి. గ్రామ సచివాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైసీపీ నాయకులకు రక్షణ లేకుండా పోయింది. పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారింది. శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గవర్నర్ గారు వెంటనే జోక్యం చేసుకొని రక్షణ కల్పిచాలని’ X ద్వారా కోరారు.
- అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఈ నెలాఖరులోగా రూ.2 లక్షల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ..!
- ఆ భూముల విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించవద్దు.. అటవీ ప్రాంతంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని…మంత్రి సీతక్క హామీ
- మందుబాబులకు శుభవార్త.. ఏపీలో ఆ ధరకే క్వార్టర్ మద్యం బాటిల్…!
- మన టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఏ సినిమాలు చేస్తున్నారో తెలుసా..!
- జనసేన పార్టీలో చేరనున్న.. బొత్స సత్యనారాయణ ?