జగన్ సీఎం అయ్యాక మారిపోయారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. సొంత చిన్నాన్నను చంపిన వారిపై ఇప్పటివరకూ యాక్షన్ తీసుకోలేదన్నారు. ‘వైఎస్ పేరును సీబీఐ చార్జ్షీట్లో చేర్చింది జగనే. నేరాన్ని గెలిపిస్తారా? న్యాయాన్ని గెలిపిస్తారా? ‘ అంటూ కడపలో జరిగన సభలో ఆమె మాట్లాడారు.