Homeహైదరాబాద్latest Newsలక్ష ఇన్సూరెన్స్ చెక్కు అందజేత

లక్ష ఇన్సూరెన్స్ చెక్కు అందజేత

ఇదే నిజం, ధర్మపురి టౌన్ : ధర్మపురి పట్టణంలో ఇటీవల ప్రమాదావశాత్తు మృతి చెందిన ఆకు బత్తిని కొమురయ్య కుటుంబానికి గాయత్రి కో ఆపరేటివ్ బ్యాంకు రూ.లక్ష చెక్కు ఇచ్చింది. సేవింగ్స్ బ్యాంకు ఖాతాపై గల ఇన్సూరెన్స్ చెక్కును భార్య ఆకు బత్తిని లక్ష్మికి అందజేశారు. బ్యాంకు మేనేజర్ మోహన్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img