Homeఆంధ్రప్రదేశ్కరోనాను జయించిన 105 ఏండ్ల బామ్మ

కరోనాను జయించిన 105 ఏండ్ల బామ్మ

కర్నూలు : 105 ఏండ్ల బామ్మ కరోనాను జయించింది. కరోనాతో చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన ఈ బామ్మ కరోనాను జయించి సురక్షితంగా ఇంటికి చేరుకుంది. ఈ కరోనాను జయించిన బామ్మకు 26 మంది మనుమరాళ్లు, 18 మంది మునిమనుమళ్లు ఉన్నారు.

కరోనా వచ్చిందని తెలిసిన మొదట్లో కొంచెం భయపడినప్పటికి, ఎప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటు, నిత్యం యోగ, ధ్యానం, నడక ద్వారా కరోనను జయించింది ఈ బామ్మ. కరోనా రోగులు తమ ధైర్యమే మొదటి మందు అని తెలుసుకునేలా బామ్మ పాఠం నేర్పింది.

Recent

- Advertisment -spot_img