Homeహైదరాబాద్latest Newsపదో తరగతి మోడల్ టెస్ట్ పేపర్ ఆవిష్కరణ

పదో తరగతి మోడల్ టెస్ట్ పేపర్ ఆవిష్కరణ


ఇదే నిజం, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ కేంద్రంలో ఏఐఎస్బీ ఆధ్వర్యంలో మోడల్​ టెస్ట్ పేపర్​ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐఎస్బీ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లి సాగర్ మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసేందుకు ఈ మోడల్​ టెస్ట్​ పేపర్లను ఆవిష్కరించామని చెప్పారు.

Recent

- Advertisment -spot_img