Homeహైదరాబాద్150 కేజీల గంజాయి స్వాధీనం...

150 కేజీల గంజాయి స్వాధీనం…

చాంద్రాయణగుట్ట పోలీస్​ స్టేషన్​ సీఐ రుద్రబాస్కర్​ వెల్లడి….

ఆక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న ముఠా సభ్యులను దక్షీణమండల టాస్క్​ఫోర్స్​ పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్దనుంచి గంజాయి, ఒక వాహానం స్వాధీనంచేసుకుని చాంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించారు…కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను చాంద్రాయణగుట్ట పోలీస్​ స్టేషన్​లో ఏర్పాటుచేసిన పత్రిక సమావేశంలో ఇన్​స్పెక్టర్​ రుద్రబాస్కర్​ వెల్లడించారు… యాకుత్​పురా నియోజకవర్గం తాలబ్​కట్టా జహాంగీర్​నగర్​ బస్తీకి చెందిన యవకులు మహ్మద్​నదీం–23, మహ్మద్ ఆలీం ఉద్దీన్​–45, చాంద్రాయణగుట్ట కు చెందిన మహ్మద్​జావీద్​–30, ముగ్గురు కలిసి ఏజేన్సీ ప్రాంతం నుంచి తక్కువ ధరకు గంజాయిని నగరానికి వాహానం ద్వారా తీసుకుని వస్తున్నారని సౌత్​జోన్​ టాస్క్​ఫోర్సు టీం ఎస్​ఐ నార్లశ్రీశైలం,తకిఉద్దీన్​, నరెందర్​,లకు సమాచారం అందింది.వేంటనే బండ్లగూడ ప్రధాన రహాదారిలో కాపు కాసి ఆదారిలో వేళ్తుతున్న ఇన్నోవా హానం ఆపి సోదచేయగా అందులో సరుకు బస్తలు కనిపించడంతోవేంటనే వారిని అదుపులోకి చాంద్రాయణగుట్ట పోలీస్​లకు అప్పగించడంతో వారిపై ఎన్​డీపీఎస్​ యాక్డు ప్రకారం కేసు నమోదుచేసి రిమాండ్​కు తరలించారు..

Recent

- Advertisment -spot_img