చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ సీఐ రుద్రబాస్కర్ వెల్లడి….
ఆక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న ముఠా సభ్యులను దక్షీణమండల టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్దనుంచి గంజాయి, ఒక వాహానం స్వాధీనంచేసుకుని చాంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించారు…కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన పత్రిక సమావేశంలో ఇన్స్పెక్టర్ రుద్రబాస్కర్ వెల్లడించారు… యాకుత్పురా నియోజకవర్గం తాలబ్కట్టా జహాంగీర్నగర్ బస్తీకి చెందిన యవకులు మహ్మద్నదీం–23, మహ్మద్ ఆలీం ఉద్దీన్–45, చాంద్రాయణగుట్ట కు చెందిన మహ్మద్జావీద్–30, ముగ్గురు కలిసి ఏజేన్సీ ప్రాంతం నుంచి తక్కువ ధరకు గంజాయిని నగరానికి వాహానం ద్వారా తీసుకుని వస్తున్నారని సౌత్జోన్ టాస్క్ఫోర్సు టీం ఎస్ఐ నార్లశ్రీశైలం,తకిఉద్దీన్, నరెందర్,లకు సమాచారం అందింది.వేంటనే బండ్లగూడ ప్రధాన రహాదారిలో కాపు కాసి ఆదారిలో వేళ్తుతున్న ఇన్నోవా హానం ఆపి సోదచేయగా అందులో సరుకు బస్తలు కనిపించడంతోవేంటనే వారిని అదుపులోకి చాంద్రాయణగుట్ట పోలీస్లకు అప్పగించడంతో వారిపై ఎన్డీపీఎస్ యాక్డు ప్రకారం కేసు నమోదుచేసి రిమాండ్కు తరలించారు..