Homeహైదరాబాద్latest Newsఎండల ఎఫెక్ట్..2 గంటల వ్యవధిలో 16 మంది మృతి

ఎండల ఎఫెక్ట్..2 గంటల వ్యవధిలో 16 మంది మృతి

ఉత్తరాదిలో ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తున్నాయి. వడదెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. బిహార్‌లోని ఔరంగాబాద్‌లో నిన్న 48.2 డిగ్రీల ఉష్ణోగ్రీత నమోదైంది. అధిక వేడిని తట్టుకోలేక జిల్లా అస్పత్రిలో రెండు గంటల వ్యవధిలో 16 మంది చేరారు. గత 24 గంటల్లో వడగాల్పులకు మరో 19 మంది చనిపోయారు. దిల్లీలో ఓ వ్యక్తికి అసాధారణ స్థాయిలో 108 డిగ్రీల జ్వరం వచ్చింది. కిడ్నీలు, కాలేయం విఫలమై అతను చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img