జనవరి నెల కరెంట్ బిల్లు ఎవరు కట్టవద్దని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలందరూ కరెంట్ బిల్లులను సోనియాగాంధీ ఇంటికి పంపాలని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఊరుకునే ప్రసక్తే లేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన 420 హామీలను ఎలా నెరవేరుస్తోందో.. చూస్తామని అన్నారు.