వికారాబాద్ : వికారాబాద్ తాండూర్ పట్టణంలోని రాజీవ్ కాలనీలో అమానుష ఘటన జరిగింది. రూ. 5 వేల అప్పు తీర్చలేదని మేతరి రవి అనే వడ్డీ వ్యాపారి రెచ్చిపోయాడు. బాలయ్య అనే వ్యక్తిని ఇంటికి పిలిచి చితకబాదాడు. ఇంటి గేటు వేసి మరీ హింసించాడు. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.