BREAKING : హైదరాబాద్ పటాన్చెరులో విషాదం జరిగింది. అతిగా మద్యం తాగి వలస కార్మికుడు మృతి చెందిన ఘటన పటాన్చెరు పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సునీల్ చౌదరి(44) అనే వ్యక్తి ఇస్నాపూర్ కాలనీలో ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో హెల్పర్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 25 న కాంట్రాక్టర్ వద్ద డబ్బులు తీసుకొని ఫుల్లుగా తాగాడు. అదే రోజు రాత్రి ఖాళీ స్గలంలో పడిపోయాడు. బుధవారం మృతి చెందినట్లు పోలీసువు గుర్తించారు.