Homeహైదరాబాద్latest Newsవరంగల్లో ఎడ్లబండిని ఢీకొట్టి ఇద్దరు మృతి వరంగల్లో ఎడ్లబండిని ఢీకొట్టి ఇద్దరు మృతి 6 months ago March 31, 2024 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinEmailTelegramCopy URL Warangal : వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గీసుగొండ మండలం మచ్చాపూర్ వద్ద ఎడ్లబండిని బైక్ డీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. మృతులను నర్సంపేట వాసులు సూరయ్య (27), సామెల్(20) గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. Tagsbullock cart collides with bikeGeesugonda latest newsidenijamidenijam newsidenijam telugu newsidenijam updatesIdenijam.comlatestnewsMachapurtelugu latest news in idenijamWarangal crime newswarangal latest news Recent నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి September 18, 2024 అన్నపూర్ణ యోజన.. ఈ పథకం ద్వారా మహిళలకు రూ.50 వేలు..! September 18, 2024 బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో చుక్కెదురు.. అక్కడి పార్టీ ఆఫీసును కూల్చేయాలని ఆదేశాలు..! September 18, 2024 BREAKING: పరారీలో జానీ మాస్టర్..! September 18, 2024 Load more - Advertisment -