ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు భారీ ఊరట దక్కింది. సుప్రీంకోర్టు ఆయనకు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తన పార్టీ ఆమ్ ఆద్మీ తరుపున ప్రచారం చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. జూన్ 2న సరెండర్ కావాలని ఆదేశించింది.