Homeహైదరాబాద్latest Newsనాగర్ కర్నూల్ లో మధ్యాహ్నం 1 గంట వరకు 45.88% పోలింగ్

నాగర్ కర్నూల్ లో మధ్యాహ్నం 1 గంట వరకు 45.88% పోలింగ్

ఇదేనిజం, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో మధ్యాహ్నం 1 గంటల వరకు 45.88% శాతం పోలింగ్ నమోదయినట్లు నాగర్ కర్నూల్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి ఉదయ్ కుమార్ తెలిపారు. అత్యధికంగా అలంపూర్ లో 51.11%శాతం నమోదు కాగా, అత్యల్పంగా కొల్లాపూర్ లో 36.52% శాతం నమోదైంది. దీంతో పాటు నాగర్ కర్నూల్ లో 44.72%, వనపర్తి లో 46.28%, గద్వాల లో 50.45%,అచ్చంపేట లో 44.82%, కల్వకుర్తి లో 46.85% శాతం నమోదైంది.

Recent

- Advertisment -spot_img