Homeహైదరాబాద్latest Newsసామాన్యుడి జేబుకి చిల్లు.. భారీగా పెరిగిన కూరగాయల ధరలు..!

సామాన్యుడి జేబుకి చిల్లు.. భారీగా పెరిగిన కూరగాయల ధరలు..!

తెలంగాణలో గత 2-3 వారాల వ్యవధిలోనే కూరగాయల ధరలు 30-60 శాతం పెరిగాయి. రాష్ట్రంలో కూరగాయల పంటల సాగు 3.11 లక్షల ఎకరాలకే పరిమితమవడం, ఉత్పత్తి తగ్గడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మే 20న కిలో ఉల్లి రూ.20 పలకగా ఇప్పుడు రూ.40-50కి చేరింది. టమాటా రూ.60-90, వంకాయ రూ.40-50, పచ్చి మిర్చి రూ.80-120 ధర పలుకుతోంది. బీన్స్, క్యారట్, బీట్‌రూట్, క్యాప్సికం, కాకరకాయ, పుదీనా, కొత్తిమీర ధరలు కూడా రెట్టింపు అయ్యాయి.

Recent

- Advertisment -spot_img