HDFC కస్టమర్ల కోసం ఒక ముఖ్యమైన అప్డేట్ జారీ చేసింది. రేపటి (జూన్ 25) నుంచి, బ్యాంక్ తక్కువ మొత్తంలో UPI లావాదేవీలకు సంబంధించి కస్టమర్లకు SMS హెచ్చరికలను పంపడాన్ని నిలిపివేస్తోంది. మంగళవారం నుంచి HDFC బ్యాంక్ తన కస్టమర్లు ఎవరికైనా UPI ద్వారా రూ.100 కంటే తక్కువ పంపితే డబ్బు టెక్స్ట్ సందేశాలు పంపదు.