Homeహైదరాబాద్latest Newsకొత్త రేషన్ కార్డులపై శుభవార్త.. క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం..!

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త.. క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం..!

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై క్యాబినెట్ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. జనవరి నుంచి అన్ని రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ ఖరీఫ్ నుంచే సన్న బియ్యం పండించే రైతులకు క్వింటాల్ కు రూ.500 బోనస్ అందిస్తామని వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img