Homeహైదరాబాద్latest Newsమక్కల కొనుగోళ్లలో మోసం చేస్తోన్న వ్యాపారి

మక్కల కొనుగోళ్లలో మోసం చేస్తోన్న వ్యాపారి

ఇదేనిజం, ఎండపల్లి : జగిత్యాల జిల్లాలో రైతుల దగ్గర ధాన్యం కొంటూ మోసం చేయడానికి విఫలయత్నం చేసాడు ఓ వ్యక్త. జూలపెల్లి మండలం పెద్దాపురం కు చెందిన ఆర్ సుదర్శన్ అనే దళారి కొండాపూర్ గ్రామంలో ఓ షాప్ నడిపిస్తున్నాడు. రైతుల వద్ద మక్కలు కొనే క్రమంలో తూకంలో మోసం చేస్తున్నట్లు కొందరు ఆరోపించారు. ఒక బస్తాకు 62.3 తూకంలో తేడా చూపిస్తూ మోసం చేస్తున్నాడని రైతులు మండిపడుతున్నారు. ఆరుగాలం కష్టం చేసి ఇలాంటి దళారీల చేతిలో మోసపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Recent

- Advertisment -spot_img