Homeహైదరాబాద్latest Newsఅడవిపంది మాంసం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు.

అడవిపంది మాంసం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు.

ఈరోజు మధిర రేంజ్ పరిధిలోని బోనకల్ మండలంలోని చొప్పాకట్లపాలెం గ్రామ శివారులో అడవిపంది మాంసాన్ని గుర్తించటం జరిగింది. నిందితులుగా ఇద్దరినీ అదుపులో తీసుకొని కేసు నమోదు చేయటం జరిగింది
1.వెంకన్న, s/o. ముత్తయ్య , గ్రామం :నాగుల్వంచ
2.మొగిలి అద్దయ్య, s/o. గోపయ్య, గ్రామం :చిరునోమ
ఈ కార్యక్రమంలో FRO, Madhira శ్రీమతి విజయం లక్ష్మి, DYRO శ్రీమతి వెంకట లక్ష్మి, సూరిబాబు, fbo, బోనకల్, విజయ్, సురేష్, రాజేందర్ మరియు ఉపేంద్రయ్య బీట్ ఆఫీసర్లు పాల్గొనటం జరిగింది

Recent

- Advertisment -spot_img