Homeజిల్లా వార్తలుప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించిన మాజీ కార్పొరేటర్

ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించిన మాజీ కార్పొరేటర్

ఇదే నిజం, కాశీబుగ్గ: రంగశాయిపేట 42వ డివిజన్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రజా పాలన కార్యక్రమాన్ని 42వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పద్మ జనార్ధన్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని వారు కోరారు.

Recent

- Advertisment -spot_img