Homeహైదరాబాద్latest Newsఇండియా కూటమికి భారీ షాక్.. ఇక ఒంటరిగానే..

ఇండియా కూటమికి భారీ షాక్.. ఇక ఒంటరిగానే..

ఇండియా కూటమికి వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భారీ షాక్ ఇచ్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్ నుంచి ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. ఇండియా కూటమితో పొత్తు ఉండదని చెప్పారు. సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్ తో జరిపిన చర్చలు విఫలం అయ్యాయని అన్నారు. బెంగాల్ లో ఒంటరిగానే పోటీ చేసి, బీజేపీని చిత్తుగా ఓడిస్తామన్నారు.

ఇది కూడా చదవండి: ఘోర ప్రమాదం.. 65 మంది స్పాట్ డెడ్

వెస్ట్ బెంగాల్ మొత్తం లోక్ సభ స్థానాల సంఖ్య 42. అయితే తృణమూల్ రెండు సీట్లు మాత్రమే ఆఫర్ చేసింది. కాంగ్రెస్ పది నుంచి 12 సీట్లు అడగినట్లు తెలుస్తోంది. దీంతో చర్చలు విఫలం కావడంతో తృణమూల్ ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది.

ఇది కూడా చదవండి: సూర్యాపేట జిల్లాలో కానిస్టేబుల్ చనిపోయాడు

ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఫేక్ కరెన్సీ ముఠా అరెస్ట్

Recent

- Advertisment -spot_img