Homeతెలంగాణమంత్రి శ్రీనివాస్​ గౌడ్​కు ఊరట

మంత్రి శ్రీనివాస్​ గౌడ్​కు ఊరట

ఎన్నికల చెల్లదంటూ వేసిన పిటిషన్​ కొట్టివేత

ఇదేనిజం, హైదరాబాద్​: ఎన్నికల అఫిడవిట్​కు సంబంధించిన కేసులో మంత్రి శ్రీనివాసగౌడ్​కు ఊరట లభించింది. శ్రీనివాస్‌గౌడ్‌ ఎన్నిక చెల్లదంటూ 2019లో మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు పిటిషన్​ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్​ను న్యాయస్థానం కొట్టేసింది. శ్రీనివాస్​గౌడ్​ 2018లో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో​ తన​ ఆస్తులు, అప్పుల గురించి తప్పుడు సమాచారం అందించారని​ రాఘవేంద్రరాజు హైకోర్టులో పిటిషన్​ వేశారు. ఈ పిటిషన్​ పై ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తాజాగా పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది.

Read More :

చంపుతానని బెదిరించిన వెనక్కి తగ్గను..
https://idenijam.com/i-will-not-back-down-after-threatening-to-kill/

Recent

- Advertisment -spot_img