Homeహైదరాబాద్latest Newsఘోర ప్రమాదం.. బస్సు బోల్తా పడి 30 మందికి పైగా యాత్రికుల మృతి.. ఎక్కడ జరిగిందంటే..?

ఘోర ప్రమాదం.. బస్సు బోల్తా పడి 30 మందికి పైగా యాత్రికుల మృతి.. ఎక్కడ జరిగిందంటే..?

ఇరాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు బోల్తా పడడంతో 30 మందికి పైగా పాకిస్థాన్ దేశస్తులు మృత్యువాత పడ్డారు. ఇరాన్‌లోని యాజ్ద్‌ వద్ద తఫ్తాన్-దేహ్షీర్ చెక్ పాయింట్ సమీపంలో వారు ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. మంటలు చెలరేగడంతో 30 మందికి పైగా మరణించగా, మరో 15 మందికి పైగా యాత్రికులు గాయపడ్డారు.

Recent

- Advertisment -spot_img