Homeజిల్లా వార్తలుమంత్రి సీతక్కకు ఘన స్వాగతం

మంత్రి సీతక్కకు ఘన స్వాగతం

ఇదే నిజం దేవరకొండ: డిండి మండల కేంద్రము మీదుగా మంగళవారం మంత్రి సీతక్క నాగర్ కర్నూలు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వెళుతుండగా డిండి కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలకడం జరిగింది. అనంతరం స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారితో పాటు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర కార్యదర్శి పున్న దినేష్, మహ్మద్ అబ్దుల్ ఖాదర్,పోల వెంకటేష్, మూడవాత్ భీముడు, బాదమొని శ్రీనివాస్ గౌడ్, అవుట మల్లేష్,షేక్ ఉమర్, మహ్మద్ ఖయ్యూమ్,కొంపల్లి వేణు గోపాల్, పొలం ఈశ్వర్, పొలం సురేష్, కానుగుల శ్రీను,కర్నాటి అజయ్, శ్రీకాంత్, రహీమ్,బాబా, షబ్బీర్, యాసిన్,సాయిలు, అలీం, గౌస్, మాధవ్ గౌడ్, హుస్సేన్, ఆసిఫ్, మసూద్,బాబా, ఫసిన్, సాలయ్య, పర్వతాలు,గెలవయ్య, ప్రసాద్, మోష, డిండి గ్రామ పంచాయతీ సిబ్బంది, ఎం జి ఎన్ ఆర్ జి ఎస్ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img