Homeహైదరాబాద్latest NewsAge is just a number అంటున్న కర్ణాటకలోని ఓ మహిళ.

Age is just a number అంటున్న కర్ణాటకలోని ఓ మహిళ.


కర్ణాటకలో 32 ఏళ్ల వయసులో కుమారుడితో కలిసి పదో తరగతి పరీక్షలు రాసింది ఓ మహిళ. యాదగిరి జిల్లా సాగర గ్రామానికి చెందిన గంగమ్మ(32) 9వ తరగతి వరకు చదువుకుంది. మహిళా స్వయం సహాయక సంఘంలో వాలంటీర్​‌గా పనిచేస్తున్నారు. మంచి ఉద్యోగం సంపాదించాలనే లక్ష్యంతో పదో తరగతి పరీక్షలు రాయాలని నిర్ణయించుకుంది. సోమవారం నుంచి కుమారునితో కలిసి పరీక్షలకు హాజరవుతోంది. పెళ్లైనా చదువుపై మక్కువతో పరీక్షలు రాయాలనుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయం.

Recent

- Advertisment -spot_img