Homeజిల్లా వార్తలుధర్మపురిలో దరఖాస్తుల స్వీకరణ షురూ

ధర్మపురిలో దరఖాస్తుల స్వీకరణ షురూ

ఇదే నిజం, ధర్మపురి: ధర్మపురి నియోజకవర్గంలో ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. నియోజకవర్గంలోని ఎండపల్లి మండల కేంద్రంలో అభయహస్తం కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ జలంధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్ ఉదయ్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కరుణాకర్, పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్, ఉపసర్పంచ్ మైలారం సతీష్, విద్యుత్ ఏఈ సమ్మయ్య, లైన్మెన్ గంగారం, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img