Homeహైదరాబాద్latest NewsACCIDENT: బస్సు బోల్తా.. ఒకరు మృతి..18 మందికి తీవ్ర గాయాలు

ACCIDENT: బస్సు బోల్తా.. ఒకరు మృతి..18 మందికి తీవ్ర గాయాలు

హిమాచల్ ప్రదేశ్‌లోని అటల్ టన్నెల్ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మరో 18 మంది గాయపడ్డారు. రోహతంగ్ పాస్ సమీపంలోని గుంధీ బ్రిడ్జ్ వద్ద ఈ ఘటన జరిగింది. బస్సులోని ప్రయాణికులు అంతా ముంబైకి చెందిన వారని మనాలీ డీఎస్పీ శర్మ తెలిపారు. అదుపు తప్పడంతో బస్సు బోల్తా పడినట్లు పోలీసులు వెల్లడించారు. డ్రైవర్ క్షేమంగా ఉన్నాడు.

Recent

- Advertisment -spot_img