Homeహైదరాబాద్latest NewsACCIDENT: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ACCIDENT: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లోని హల్దీనా గ్రామ సమీపంలో ఆగ్రా-జైపూర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు-లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img