Homeహైదరాబాద్latest Newsగొర్రెల పంపిణీ స్కాంలో నిందితులు అరెస్ట్ గొర్రెల పంపిణీ స్కాంలో నిందితులు అరెస్ట్ 3 months ago May 31, 2024 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinEmailTelegramCopy URL గొర్రెల పంపిణీ స్కాంలో ఏసీబీ ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. పశుసంవర్ధక శాఖ సీఈఓ రాంచందర్తో పాటు ఓఎస్డీ కల్యాణ్ కుమార్ను అదుపులోకి తీసుకుంది. దాదాపు రూ. 2 కోట్ల మేర అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. వీరిద్దర్నీ కోర్టులో హాజరుపర్చింది. Tagsacbsheep distribution scamTelangana ACB Recent ధర్మపురి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ September 7, 2024 తెలంగాణలోని జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. రేపు ఇళ్ల స్థలాలు పంపిణీ..! September 7, 2024 హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం.. పారిశ్రామికవాడలో చెలరేగిన మంటలు..! September 7, 2024 నా కుమార్తెను, అల్లుడిని నదిలో తోసేయండి.. మంత్రి సంచలనం వ్యాఖ్యలు September 7, 2024 Load more - Advertisment -