గొర్రెల పంపిణీ స్కాంలో ఏసీబీ ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. పశుసంవర్ధక శాఖ సీఈఓ రాంచందర్తో పాటు ఓఎస్డీ కల్యాణ్ కుమార్ను అదుపులోకి తీసుకుంది. దాదాపు రూ. 2 కోట్ల మేర అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. వీరిద్దర్నీ కోర్టులో హాజరుపర్చింది.
గొర్రెల పంపిణీ స్కాంలో ఏసీబీ ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. పశుసంవర్ధక శాఖ సీఈఓ రాంచందర్తో పాటు ఓఎస్డీ కల్యాణ్ కుమార్ను అదుపులోకి తీసుకుంది. దాదాపు రూ. 2 కోట్ల మేర అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. వీరిద్దర్నీ కోర్టులో హాజరుపర్చింది.