Homeహైదరాబాద్latest Newsగొర్రెల పంపిణీ స్కాంలో నిందితులు అరెస్ట్ గొర్రెల పంపిణీ స్కాంలో నిందితులు అరెస్ట్ 2 months ago May 31, 2024 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinEmailTelegramCopy URL గొర్రెల పంపిణీ స్కాంలో ఏసీబీ ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. పశుసంవర్ధక శాఖ సీఈఓ రాంచందర్తో పాటు ఓఎస్డీ కల్యాణ్ కుమార్ను అదుపులోకి తీసుకుంది. దాదాపు రూ. 2 కోట్ల మేర అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. వీరిద్దర్నీ కోర్టులో హాజరుపర్చింది. Tagsacbsheep distribution scamTelangana ACB Recent ఓర్నీ.. వీడెవడండీ బాబూ.. భార్యను చూసేందుకు ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు.. ఆ తర్వాత.. July 27, 2024 HEALTH: బెండకాయ రెగ్యులర్గా తింటే.. ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..! July 27, 2024 దుర్గం చెరువులో దూకి సాప్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా? July 27, 2024 Tripti Dimri: ‘యానిమల్ పార్క్’ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నటి త్రిప్తి దిమ్రీ July 27, 2024 Load more - Advertisment -