HomeEducationఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఆ పరీక్షల ఫీజు వివరాలివే!

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఆ పరీక్షల ఫీజు వివరాలివే!

ఇంటర్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. ‘మే’ లో నిర్వహించనున్న ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలకు ఈ నెల 18 నుంచి 24 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. ఆన్సర్ షీట్ రీ-వెరిఫికేషన్ కోసం రూ.1300, ఆన్సర్ షీట్ రీ-కౌంటింగ్‌కు రూ.260 ఫీజుగా నిర్ధారించారు. థియరీ సబ్జెక్టుకు రూ.550, ప్రాక్టికల్స్‌కు రూ.250, బ్రిడ్జి కోర్స్ ఒక్కో సబ్జెక్టుకు రూ.150 చెల్లించాలని తెలిపారు.

Recent

- Advertisment -spot_img