Homeహైదరాబాద్latest NewsALERT: హైదరాబాద్‌లో కిడ్నీ రాకెట్ కలకలం.. డబ్బు ఆశ చూపి ఏం చేశారో తెలుసా..?

ALERT: హైదరాబాద్‌లో కిడ్నీ రాకెట్ కలకలం.. డబ్బు ఆశ చూపి ఏం చేశారో తెలుసా..?

హైదరాబాద్‌లో కిడ్నీ రాకెట్ వెలుగు చూసింది. హైదరాబాద్‌కు చెందిన వైద్యుడు కిడ్నీ రాకెట్‌లో కీలక సూత్రధారిగా ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ముఠా 40 మంది యువకులకు కిడ్నీ మార్పిడి చేయించినట్లు తేలింది. ఒక్కో కిడ్నీకి రూ.20 లక్షలు ఇస్తామని యువకులకు డబ్బు ఆశ చూపి దందా జరిపారు. ఆపరేషన్ తర్వాత రూ.6 లక్షలను ముఠా ఇచ్చినట్లు తెలిసింది. కిడ్నీ ఇచ్చిన ఓ కేరళ యువకుడు మరణించాడు.

Recent

- Advertisment -spot_img