HomeTelugu Newsపాన్ కార్డ్ హోల్డర్స్ కు అలర్ట్.. ఐటీ శాఖ కీలక సూచనలు..!

పాన్ కార్డ్ హోల్డర్స్ కు అలర్ట్.. ఐటీ శాఖ కీలక సూచనలు..!

ఆధార్-పాన్ లింక్ చేయని వారికి ఐటీ శాఖ కీలక సూచనలు చేసింది. నిర్ణీత గడువులోగా పాన్‌ వినియోగదారులు తమ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయకుంటే చర్యలు తీసుకుంటామని తెలిపింది. మే 31 లోగా ఆధార్‌తో పాన్ అనుసంధానం పూర్తయితేనే టీడీఎస్ షార్ట్ డిడక్షన్ కోసం పన్ను చెల్లింపుదారులపై ఎలాంటి చర్యలు ఉండవని తెలిపింది. పన్ను చెల్లింపుదారుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు 2024 మార్చి 31కి ముందు చేసిన లావాదేవీలకు సాధారణ రేటుకే టీడీఎస్/టీసీఎస్ వసూలు ఉంటుందని స్పష్టం చేసింది. ఐటీ నిబంధనల ప్రకారం లింక్‌ చేయకపోతే రెండింతల టీడీఎస్‌ కోతలుంటాయి అని తెలిపింది.

Recent

- Advertisment -spot_img