Homeహైదరాబాద్latest Newsఏసీబీ వలకు చిక్కిన మరో పెద్దచేప

ఏసీబీ వలకు చిక్కిన మరో పెద్దచేప

Hyderabad : రాష్ట్రంలో మరో ఉన్నతాధికారి ఏసీబీ వలకు చిక్కారు. పట్టణ ప్రణాళికా విభాగం డిప్యూటీ డైరెక్టర్ అవినీతిని అధికారులు బహిర్గతం చేశారు. ఓ భవన నిర్మాణ అనుమతి కోసం జితేందర్ రెడ్డి అనే వ్యక్తి నుంచి రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మాసబ్‌ట్యాంక్‌లోని టౌన్ ప్లానింగ్ ఆఫీస్‌లో పట్టుకున్న ఏసీబీ అధికారులు.

Recent

- Advertisment -spot_img