Homeహైదరాబాద్latest Newsగులాబీ పార్టీకి మరో బిగ్ షాక్.. నేడు సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్న పటాన్...

గులాబీ పార్టీకి మరో బిగ్ షాక్.. నేడు సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్న పటాన్ చెరు ఎమ్మెల్యే..!

పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తన అనుచరులకు ఫోన్‌ చేసి మహిపాల్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. వచ్చే వారు తనతో కాంగ్రెస్‌లోకి రావాలని అనుచరులకు తెలిపారు.

Recent

- Advertisment -spot_img