Homeహైదరాబాద్latest Newsమేడిగడ్డ డ్యామేజీ పై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!

మేడిగడ్డ డ్యామేజీ పై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!

తెలంగాణ సర్కారు మేడిగడ్డ డ్యామేజీ అంశంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ డ్యామేజీ పై ప్రభుత్వం మరో కమిటీ వేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న మేడిగడ్డలోని ఏడో గేటును ఇంజనీర్లు ఎత్తివేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫార్సుల ఆధారంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ఎల్ అండ్ టీ సంస్థ మాత్రం మెయింటెనెన్స్‌లోని రిపేర్లు మాత్రమే చేస్తామని చెప్పింది. అయితే పుణె సంస్థ ఇచ్చిన నివేదికతో ముందుకు వెళ్లే యోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img